బైడెన్ విజయాన్ని ధ్రువీకరిస్తూ ఈనెల 6న వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా కాంగ్రెస్ సమావేశం కాగా.. దీనిని వ్యతిరేకంగా ట్రంప్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు.. పెద్దఎత్తున్న
ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దిగిపోనున్నారు.. అయితే, కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో..
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఒకవైపు ప్రపంచంలో ఈ పాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇటీవలే బ్రిటన్ లో వెలుగుచూసిన
చైనా నుండి వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. అందులో అగ్రరాజ్యంగా పేరు గాంచిన అమెరికా కూడా ఉంది. అక్కడ రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు
డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.. అయినా తన ఓటమిని అంగీకరించని ఆయన.. కోర్టులను కూడా ఆశ్రయించారు.. అయితే, మొత్తానికి తన పరాజయాన్ని అంగీకరించిన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు 70 నుంచి 80 వేల
ప్రపంచం మొత్తం ఆసక్తి చూపించిన అమెరికా అధ్యక్షపదవికి సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యాయి. జో బైడెన్ కి 306 ఓట్లు రాగా, ట్రంప్ కి 232 ఓట్లు లభించాయి. నార్త్ కరోలినాలో అనూహ్యంగా
యూఎస్ లో పోలింగ్ మొదలైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అమెరికన్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అమెరికా భవిష్యత్కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు కీలకం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సంగ్రామానికి వేళైంది. మరి కొన్ని గంటల్లో జరగబోయే ఈ అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఫస్ట్ అనే
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు.. ఇక కొన్ని గంటల సమయమే ఉంది. దీంతో కీలకమైన బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్పై దృష్టిపెట్టారు ట్రంప్, బైడెన్. మరోవైపు ముందస్తు ఓటింగ్ జోరుగా