సికింద్రాబాద్ రూబీ లాడ్జి లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులని భావిస్తున్న రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని, అందుకే
మే 1వ తేదీ నుంచి 18 పైబడిన అందరికీ వ్యాక్సిన్ అందించనున్నారు.. అయితే ఈ ముడో దశ వ్యాక్సినేషన్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం…
మన దేశంలో ఇప్పటికే నిత్యవసర ధరలన్నీ… పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెట్రోల్ కొన్ని రాష్ట్రాల్లో సెంచరీ మార్క్ను దాటింది. తెలుగు రాష్ట్రం ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళో,