*ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ స్పందన *అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తాం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులను అందించబోతోంది. మే, జూన్ నెలల్లో
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నిరకాల వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును జూన్ 30వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా-రహదారుల
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్ తో సహా అనేక రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ చేరుకొని ఆందోళనలు చేస్తున్నారు.