తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది.సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణ ఏజెన్సీల్లో మంచు కమ్మేసింది. రాత్రి పూట
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై ఇవాళ సీపీఐ నేత నారాయణ స్పందించారు. రైతులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా కలిసి