telugu navyamedia

ttd

శ్రీవారి భక్తులకు శుభవార్త

navyamedia
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం

navyamedia
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా నేడు వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు.. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో నిర్వహించిన కార్యక్రమంలో

వైజాగ్ లో టిటిడి ఆల‌యం..!

navyamedia
విశాఖపట్నం లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవాలయాలలో ఒకటి టిటిడి లార్డ్ వెంకటేశ్వర ఆలయం, ఇది రుషికొండ బీచ్ ముందు నిర్మించబడింది. 2021 ఆగస్టు 13 న

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం…

Vasishta Reddy
టీటీడీ పాలకమండలి సమావేశంలో టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది.తిరుమలలో మూడో దశలో 1389 సిసి కెమెరాలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనున్నారు. ఇక

నేడు టీటీడీ పాలక మండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..

Vasishta Reddy
తిరుమల : ఇవాళ సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాలు

తిరుమలకు పెరుగుతున్న భక్తుల రద్దీ…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో కేసులు భారీగా నమోదు కావడంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. అయితే ఈ వైరస్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య

ముదురుతున్న హనుమంతుని జన్మస్థలం వివాదం : టిటిడి సీరియస్

Vasishta Reddy
హనుమంతని జన్మస్థలంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. హనుమద్ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ ఆరోపణలపై ఘాటుగా స్పందించింది టిటిడి. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అన్న ఆధారాల

జగన్ సర్కార్‌కు షాక్.. టీటీడీలో మరో కొత్త వివాదం

Vasishta Reddy
జగన్ సర్కార్‌కు షాక్ కు మరోషాక్ తగిలింది.  తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం….దుకాణాలు దగ్ధం, 10 లక్షలు ఆస్తి నష్టం

Vasishta Reddy
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

శ్రీ తిరుమల ఆలయ చరిత్ర

Vasishta Reddy
జగత్ ప్రసిద్ధి పొందిన తిరుమల వేంకటేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారో , దాని వెనుక ఉన్న కధ ఏమిటో తెలుసుకుందాం. ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం

టీటీడీ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కరోనా.. 15 మంది ఉద్యోగులు మృతి

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులకు టీటీడీ కీల‌క సూచ‌న‌లు…

Vasishta Reddy
తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తులకు కీల‌క సూచ‌న‌లు చేసిందిటీటీడీ. దగ్గు, జలుబు, ఇత‌ర అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు ఈ స‌మ‌యంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవ‌డ‌మే మంచిద‌ని