తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధులపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని, శ్రీవాణి ట్రస్టుపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన సినీనటి అర్చన గౌతమ్ ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం
సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని జగన్ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని నిర్మాత అశ్వినీదత్ విమర్శించారు. ఇప్పుడు అక్కడ
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనాంతరం ఈ జంట తిరుమల కొండపై శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో తిరగడం,
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని హీరోయిన్ నయనతార, విఘ్నేశ్ శివన్లు దర్శించుకున్నారు. జూన్9న తమిళనాడులోని మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్లో వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటైయ్యారు.
కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు.. తిరుమలకు భక్తులకు పోటెత్తారు. వేసవి సెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గరుడ సేవ, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమలకు
*తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ *బుధవారం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు *మార్చి నెల కోటా టికెట్లు భారీగా పెంచిన టీటీడీ తిరుమల
కలియుగ వైకుంఠ స్వామి తిరుమల శ్రీవారి ని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. కరోనా కారణంగా నిలిపివేసిన ఆఫ్లైన్ సర్వదర్శనం టికెట్లను పునరిద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా
కలియుగ వైకుంఠ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. సామాన్య భక్తులుకు
కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలకి సంబంధించిన దర్శనం సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు