తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. రైతుల పట్ల రాబందులా మారరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విజయశాంతి. “తెలంగాణలో రైతు బంధు
కేసీఆర్ ప్రభుత్వానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని..
టీఆర్ఎస్ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ బషీర్బాగ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, పలువురు
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగమని… ఎన్నికల కమిషన్