telugu navyamedia

TRS

కేసీఆర్‌ రాబందులా కనిపిస్తున్నారు : విజయశాంతి

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. రైతుల పట్ల రాబందులా మారరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విజయశాంతి. “తెలంగాణలో రైతు బంధు

కేసీఆర్‌ ప్రభుత్వానికి కోదండరాం వార్నింగ్‌..

Vasishta Reddy
కేసీఆర్‌ ప్రభుత్వానికి టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం వార్నింగ్‌ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని

కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టేది లేదు

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలుంటేనే సర్పంచ్, ఎంపిపిలు, ఎంపిటిసిలు, జెడ్పీటీసీలు ముఖ్యమంత్రికి గుర్తుంటారని..

2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ముత్యంరెడ్డి ఆదర్శ రైతు, ఆదర్శ నాయకుడు..2023లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే అవుతాడని పేర్కొన్నారు. బిజెపి,

అధికారం కోసం కొందరు నన్ను ఓడించారు : తుమ్మల

Vasishta Reddy
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం

ధరణి పోర్టర్‌పై సీఎం కేసీఆర్‌ కీలక అంశాలు వెల్లడి…

Vasishta Reddy
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సీఎం కేసీఆర్‌ వరాల జల్లులపై విజయశాంతి కామెంట్‌…

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్‌ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్

కేసీఆర్‌ని దోషిగా నిలబెడుతాము… టీఆర్ఎస్ ను బొందపెట్టే వరకు నిద్రపోం…

Vasishta Reddy
బండి సంజయ్ కుమార్ మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్‌. “కేసీఆర్ మరోసారి ఉద్యోగస్తులను ప్రకటనలతో

సురవరం జయంతోత్సవ లోగో ఆవిష్కరణ…

Vasishta Reddy
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ బషీర్‌బాగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు, పలువురు

కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు..

Vasishta Reddy
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. చరిత్రలోనే నూతన వ్యవసాయ చట్టం

కేటీఆర్‌ను సీఎం చేస్తే… టీఆర్‌ఎస్‌లో సంక్షోభమే

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్‌ అయ్యారు. కల్వకుంట్ల రాజ్యాంగం కాదు.. ఇది అంబేద్కర్ రాజ్యాంగమని… ఎన్నికల కమిషన్

సీఎం పోస్టు అనుకున్నాడా… చెప్రాసి అనుకున్నాడా..?

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రిత వ్యవసాయంపై కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్ కన్ఫ్యూజ్ సీఎం అయ్యారని… రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారని