టీఆర్ఎస్ ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ ను ఏర్పాటు చేయలేకపోతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మతతత్వ పార్టీ బీజేపీ అయోధ్య లో రామమందిర్ నిర్మాణం చేస్తాం అంటున్నారు. మరి
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే.. తాజాగా టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్సార్ అభిమానులతో సమావేశమవుతున్నారు. అయితే షర్మిల తొలి సమావేశం నిర్వహించిన రోజు నుంచే.. ఆమెపై విమర్శల దాడి
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న సరితకు.. భుజం తట్టి భరోసానిచ్చారు ఎమ్మెల్సీ కవిత. చైనా లోన్ అప్లికేషన్
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్కు గట్టి పోటీనే ఇస్తున్నాయి. ఈ తరుణంలో కేటీఆర్ అధ్యక్షతన జరిగిన మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగా రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ నాయకులు విజయశాంతి. కేసీఆర్వి అన్ని పిచ్చి సర్వేలని.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అవి రుజువు అయ్యాయని ఆమె ఫైర్ అయ్యారు. “నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడింది మేమేనని..బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిందని మండిపడ్డారు బాల్క సుమన్. బీజేపీ దేశంలోని అన్ని సంస్థలకు టులెట్
బీజేపీ, టీఆర్ఎస్లపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తులసివనం లాంటి వనపర్తి నియోజకవర్గంలో గంజాయి మొక్క లాంటి వాళ్లను గెలిపించి చాలా తప్పు చేశారని తెలిపారు. గుడి మాన్యాలను, వనపర్తి నడిబొడ్డున వున్న 300
మంత్రి కేటీఆర్పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు. ఉద్యోగాలను కల్పించామని అబద్దం చెబుతున్నారని… ప్రగతి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. దేశ నిఘా వ్యవస్థ వైఫల్యం చెందింది అంటూ మండిపడ్డారు. నిజామబాద్ ఎంపీ అరవింద్ కి పిచ్చి కుక్క కరిచి పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే