అసెంబ్లీ నుంచి ఈటల సస్పెన్షన్ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సస్సెన్షన్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సెషన్లో కూడా సస్పెన్షన్కు గురయ్యారు.8వ సెషన్ మూడవ
కేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో
*జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ *త్వరలో హైదరాబాద్ వేదికగా కేసీఆర్ కొత్త పార్టీ.. *ఈ నెల 11న మాజీ సీఎం కుమారస్వామి.. *తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ
రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత,
*నిజామాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ *2024లో కేంద్రంలో నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది *ఇందుకోసం తెలంగాణ నుంచే రాజకీయ పోరాటం ప్రారంభిద్దాం *ఉద్యమ స్ఫూర్తితో దేశ
ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఒక్కరి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా జరపాలని