telugu navyamedia

TRS

స్పీక‌ర్ గారు ..తన మీద కాదు.. ముందు నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోండి

navyamedia
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్విటర్​ వేదికగా స్పందించారు. స్పీక‌ర్ గారు తనపై చర్యలకు ఆలోచించే ముందు

మా గౌరవానికి భంగం, నిరాధార ఆరోపణలు చేసినందుకు చర్యలు తీసుకోండి..

navyamedia
చట్టసభల ప్రతినిధులు అనే స్పృహలేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా మాట్లాడిన‌ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు

స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు : అసెంబ్లీ నుంచి ఈటల సస్పెండ్..

navyamedia
అసెంబ్లీ నుంచి ఈటల స‌స్పెన్ష‌న్‌ స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు సస్సెన్ష‌న్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ సెషన్‌లో కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.8వ సెషన్ మూడవ

ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయిన కేసీఆర్ మాట‌ల‌కు ప్ర‌జ‌లు న‌వ్వుతున్నారు…

navyamedia
తెలంగాణను సీఎం కేసీఆర్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చౌటుప్పల్ మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ..

navyamedia
కేంద్రంలో బీజేపీ అమలు చేసిన అన్ని చట్టాలకు, పథకాలకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ అంటూ డ్రామా చేస్తోందని మాజీఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత

మోడీ రాక్షస పాలన అంతానికి.. కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిందే..

navyamedia
దేశంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగిస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లాల అధ్యక్షుల మీడియా సమావేశంలో

బీజేపీతో యుద్దానికి సై : త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ..

navyamedia
*జాతీయ రాజ‌కీయాల్లో సీఎం కేసీఆర్‌ *త్వ‌ర‌లో హైద‌రాబాద్ వేదిక‌గా కేసీఆర్ కొత్త పార్టీ.. *ఈ నెల 11న మాజీ సీఎం కుమార‌స్వామి.. *తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ

రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు- ఎమ్మెల్సీ కవిత

navyamedia
రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత,

గవర్నర్ తన పరిధి దాటి ప్ర‌వ‌రిస్తున్నారు – మంత్రి సత్యవతి రాథోడ్

navyamedia
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం

ఢిల్లీ లో మ‌న ప్రభుత్వం వస్తుంది ..దేశమంతా ఫ్రీ క‌రెంట్

navyamedia
*నిజామాబాద్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ *2024లో కేంద్రంలో నాన్‌ బీజేపీ ప్రభుత్వం వస్తుంది *ఇందుకోసం తెలంగాణ నుంచే రాజకీయ పోరాటం ప్రారంభిద్దాం *ఉద్యమ స్ఫూర్తితో దేశ

వేట‌కారం కాదు ..నేనేం మాట్లాడానో జాగ్రత్తగా విని స్పందించాలి..

navyamedia
ప్రతి పథకంలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చెరొక వాటా ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఒక్కరి

బిజెపికి కౌంటర్: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా దినం

navyamedia
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా జరపాలని