telugu navyamedia

TRS MLA Harish Rao

శుభ్రమైన కూరగాయలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: హరీష్‌రావు

పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపు ఇచ్చారు. బుధవారం సిద్ధిపేటలో రూ.20 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించారు.