కరోనా కారణంగా పాఠశాలలు మూసి ఉంచడం, తల్లిదండ్రులు ఫీజులు చెల్లించకపోవటంతో తమ కుటుంబ సభ్యులైన విద్యాసంస్థల సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేకపోవడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క
రాష్ట్రంలో 6, 7 , 8 తరగతులను వెంటనే ప్రారంభించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు