టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం…
తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డిని ఏఐసీసీ ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఐదుగురుని నియమించింది. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్గౌడ్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.