telugu navyamedia

tomorrow

తెలంగాణలో రేపటి నుండి దసరా సెలవులు

navyamedia
తెలంగాణ ప్రభుత్వం రేపటి నుండి దసరా సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి.. పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ

శ్రీవారి భక్తులకు శుభవార్త

navyamedia
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

రేపు ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విడుదల

navyamedia
ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేసిన ఓలా బైక్‌.. విడుదలకు సిద్ధమైంది. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న మధ్యాహ్నం 2 గంటలకు విడుదల

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ మూడో విడత రేపటి నుండి అమలు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు మూడవ

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్.. సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం అయింది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో

ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే అకౌంటులో డబ్బులు

Vasishta Reddy
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ నుండి సీత వచ్చేస్తుంది…

Vasishta Reddy
దర్శక ధీరుడు రాజమోళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా

ఢిల్లీలో రేపటి నుండి ప్రారంభం కానున్న స్కూల్స్…

Vasishta Reddy
కరోనా గత ఏడాది విద్యార్థుల చదువును నాశనం చేసింది. అయితే అప్పుడు ముసుకు పాఠశాలలు మళ్ళీ తేలుచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి.  7 నుంచి

భారత్-ఆసీస్ : రేపే మొదటి మ్యాచ్…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జట్టు మొత్తం క్వారంటైన్ లోనే ఉంటూ ప్రాక్టీస్

రేపే దుబ్బాక ఉప ఎన్నిక..సర్వం సిద్ధం చేసిన అధికారులు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికకు కౌంట్ డౌన్‌ మొదలైంది. రేపే దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు