కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పవన్ కళ్యాణ్కు నెగిటివ్గా నిర్దారణ అయింది. హైదరాబాద్లోని ట్రినిటీ ఆసుపత్రిలో పవన్ కోవిడ్ పరీక్ష
అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి రెజీనా కాసాండ్ర. ‘ఎస్ఎంఎస్ – శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. తన నటన, డాన్సులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. త్రివిక్రమ్, రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల వద్ద కో డైరెక్టర్ గా పని చేసిన సత్యం…ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. సై సినిమాకు చీఫ్ కో
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర
సౌత్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్స్ లో సమంత, నాగ చైతన్య జంట ఒకటి. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్-చై ఇద్దరూ కలిసి సినిమాల్లోనే కాకుండా పలు
ఈ ఏడాది సంకరంతికి మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. అయితే ప్రస్తుతం రవితేజ చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ