టాలీవుడ్ లో విషాదం… పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) కన్నుమూశారు. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున గుండెపోటుతో ఆమె తుదిశ్వాస