ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని
హిందువుల ఆరాధ్యదైవం, కలియుగ వైకుంఠం తిరుమల…హనుమంతుడి జన్మస్థానంగా గుర్తింపు పొందనుంది. ఈ నెల 13న తెలుగు సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన…పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో నిరూపించేందుకు
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో
కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు దేవాలయాలకు
ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్. నిన్న అర్ధరాత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి రాష్ట్ర ఆర్థిక శాఖ
తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్కు ఇవాళ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన పాలకమండలి 2021-22 ఆర్థిక సంత్సరానికి
తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. తిరుమల అలిపిరి నడకమార్గంలోని గాలి గోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.