telugu navyamedia

tirumala

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభలు హాస్యాస్పదం – రోజా సెటైర్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.ఈ విషయాన్ని బీజేపీ,

అలిపిరిలో ముగిసిన అమరావతి రైతుల పాదయాత్ర..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీనివాసుడి పాదాల చెంత  108 కొబ్బరికాయలు

వెంకన్న దర్శనానికి రికార్డుస్థాయిలో పోటీ..

navyamedia
తిరుమల శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు నిమిషాల్లో కనుమరుగయ్యాయి. కోవిడ్ పరిస్థితులు కుదుట పడినతర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన విధానంలో టిక్కెట్లను విడుదల చేసింది. డిసెంబరు నెలకు

టీటీడీకి అరుదైన గౌర‌వం..

navyamedia
తిరుమ‌ల‌…తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి ఓ అరుదైన గౌర‌వం ద‌క్కింది. శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించినందుకుగానూ టీటీడీకి ఈ అవ‌కాశం ల‌భించింది. ఇంగ్లాండ్‌కు చెందిన వ‌ర‌ల్డ్ బుక్

శ్రీవారి భక్తులకు న్యూ రూల్స్ఇవే ..

navyamedia
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్

టీటీడీ పాలకమండలి ఖరారైంది..

navyamedia
తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుల ఎంపికపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. టీటీడీ పాలకమండలి దాదాపుగా ఖరారైంది. మొత్తం 25 మంది సభ్యులతో కూడిన

శ్రీవారి భక్తులకు శుభవార్త

navyamedia
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

నేడు టీటీడీ పాలక మండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..

Vasishta Reddy
తిరుమల : ఇవాళ సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాలు

శ్రీనివాసుడికి గోవింద నామం ఎలా వచ్చింది?

Vasishta Reddy
గోవు…!..ఇందా.. ! [గోవు + ఇందా = గోవిందా] !* పూర్తిగా చదవండి !!!… కలౌ వేంకట నాయక:” అన్నట్లు , కలి యుగానికి ఆరాధ్య దైవం

తిరుపతికి తగ్గిన భక్తుల తాకిడి..

Vasishta Reddy
మన దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తిరుమలలో  శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య

జగన్ సర్కార్‌కు షాక్.. టీటీడీలో మరో కొత్త వివాదం

Vasishta Reddy
జగన్ సర్కార్‌కు షాక్ కు మరోషాక్ తగిలింది.  తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం….దుకాణాలు దగ్ధం, 10 లక్షలు ఆస్తి నష్టం

Vasishta Reddy
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.