ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సభలు పెట్టడం హాస్యాస్పదం నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా అన్నారు. ప్రజలు టీడీపీ, బీజేపి మీద ఆగ్రహంగా వున్నారన్నారు.ఈ విషయాన్ని బీజేపీ,
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున్న చేపట్టిన మహాపాదయాత్ర నేటితో ముగిసింది. అలిపిరి శ్రీనివాసుడి పాదాల చెంత 108 కొబ్బరికాయలు
తిరుమల శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు నిమిషాల్లో కనుమరుగయ్యాయి. కోవిడ్ పరిస్థితులు కుదుట పడినతర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన విధానంలో టిక్కెట్లను విడుదల చేసింది. డిసెంబరు నెలకు
తిరుమల…తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. శ్రీవారి భక్తులకు ఉత్తమ సేవలు అందించినందుకుగానూ టీటీడీకి ఈ అవకాశం లభించింది. ఇంగ్లాండ్కు చెందిన వరల్డ్ బుక్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
మన దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులు సంఖ్య
జగన్ సర్కార్కు షాక్ కు మరోషాక్ తగిలింది. తిరుమల టీటీడీలో మరో వివాదం చోటు చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ హైకోర్టును ఆశ్రయించారు శ్రీవారి ఆలయ ప్రధాన
తిరుమలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలోని దుకాణాలలో భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.