తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలకు కాలినడక మార్గంలో కొండపైకి చేరుకుని ఎమ్మెల్సీ
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టిక్కెట్లు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.నకిలీ టికెట్టు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో
సంపద ఉన్నోడికే దేవుడంటే కుదరదు… సామాన్యులకు అందుబాటులో ఉండాలని పాలకులకు కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందస్వామి గట్టిగా హెచ్చరించారు. కోటీశ్వరులకే వెంకన్న సేవలను అందుబాటులో ఉంచే
తిరుమల దేవస్థానంలో చిరుద్యోగిగా చేరిన శేషాద్రి పూజాకైంకర్యాల నిర్వహణలోనూ పట్టుసాధించారు. అర్చకుడు కాదు… సుప్రభాత సేవనుంచి … స్వామివారి పవళింపుసేవదాకా జరిగే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న శేషాద్రి, ఆలయ
గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాలకు భక్తులు మరియు స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయని
తిరుమల తిరుపతిలో సోమవారం నాడు సీఎం జగన్ పర్యటించారు.ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల
తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా శరన్నవ రాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి