ఒక ఉదయం తన పొలంలో అతడు పెంచుతున్న తీగ జాతి మొక్కలు నేల మీద పాకడం వల్ల మట్టి కొట్టుకుపోయి చనిపోవడం చూసి చలించిపోయాడు. అలాగే మట్టి వాసనతో పొలం నుండి నేరుగా ఉద్యానవన
మన నిత్య జీవితంలో మనకు కొబ్బరి కనిపిస్తుంది. దీంతో హిందువులకు విడదీయరాని బంధం ఉంది. దేవుడికి నైవేద్యంగా సమరపించే ఏ కొబ్బరిలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్ళు, కుడుక, కొబ్బరి నూనె అన్నీ
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన
మనిషి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలి అనుకుంటే ముఖ్యంగా కొన్ని సూత్రాలను అనుసరిస్తే చాలు. అదే గాని ఆచరిస్తేనే అనుభవంలోకి వస్తుంది. ఆచరించకుండా ఫలితం రావాలి అంటే రాదు. అందుకే “సాధన చే సమకూరు
కరోనా వైరస్ రోజు రోజుకు విజ్రంబిస్తోంది. దింతో కరోనా వాక్సిన్ ఏర్పాట్లను వేగవంతం చేసింది కేంద్రం. అయితే వాక్సిన్ వేసుకోవడానికి అందరు ముందుకు రావడం లేదు. వాక్సిన్ వేసుకుంటే.. మృతి చెందుతున్నారని అందరిలోనూ అపోహలు
ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు : 1 ) పొద్దున్నే లేచిన వెంటనే ముందు బోర్లా పడుకోవాలి. అప్పుడు వీపు మీద చెమట కాస్త ఫ్యాన్ గాలికి ఆరి, మళ్ళా కాసేపు నిద్రపోవాలనిపిస్తుంది. 2) అల్పాహారం
వక్షోజాల(రొమ్ములు) నుంచి . ”అప్పుడప్పుడూ స్రావాలూ విడుదలవుతున్నాయి..” ”తడుముతుంటే గడ్డల్లా తగులుతున్నాయి” అంటూ ఏదో జబ్బు వచ్చిందని భయపడుతుంటారు కానీ అందులో ఎంతవరకు నిజం ఉందొ నిర్ధారించుకోవాలి .. పుట్టినప్పట్నుంచే స్త్రీల వక్షోజాల్లో ఎన్నో
రాత్రి మిగిలిన అన్నం దాచుకుని పొద్దున్న తినేదే చద్దన్నం. ఒక ప్పుడు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రివేళ మిగి లిన ఆహారాన్ని అప్పటికప్పుడే పడేస్తున్నారు లేదా ఎవరికైనా ఇచ్చేస్తు న్నారు.
సబ్జా_గింజలు..ఇవి చిన్నగా ఉన్నా కూడా ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. మూడు గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి.
కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు