హైదరాబాద్లో దారుణం… ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మిస్సింగ్
హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలో ముగ్గురు బాలికలు అదృశ్యం అయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. నిన్న ఉదయం