telugu navyamedia

Teugu News updates

చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

vimala p
న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ

వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?: పవన్

vimala p
విశాఖ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.   పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ

గాల్వన్‌ వద్ద చైనా నిర్మాణాలు చేపట్టింది: శివసేన

vimala p
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌లోయ వద్ద చైనా నిర్మాణాలు చేపట్టిందని శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. డ్రాగన్‌ దేశాన్ని ఎదుర్కొనే విషయంపై

కోహ్లీ నంబర్ వన్ ప్లేయర్..పాక్ క్రికెటర్ యూసుఫ్

vimala p
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ ఆట దృక్పథం గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది.

నమోదు కాని కేసులు.. రెండు రెడ్‌జోన్ల ఎత్తివేత!

vimala p
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని రెండు ప్రాంతాల్లో అధికారులు రెడ్ జోన్

24 గంటల్లో 642 కొత్త కేసులు..పాకిస్థాన్ లో లాక్‌డౌన్‌ పొడగింపు

vimala p
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో పాక్‌లో కొత్తగా 642 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నమోదైన

డాక్టర్లకు అన్ని విధాలా భద్రత కల్పిస్తాం: అమిత్ షా

vimala p
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దేశంలోని పలుచోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అద్దె ఇళ్లలో ఉంటున్న డాక్టర్లను ఇంటి యజమానులు వేధిస్తున్నారు. ఈ

కరోనా పోరుకు ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 30 కోట్ల విరాళం!

vimala p
కరోనా పోరుకు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్ 30 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తున్నదీ వెల్లడించలేదు.

భవిష్యత్ కోసం కొన్ని కష్టాలు భరించక తప్పదు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

vimala p
దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ ను పొడ గిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి

నిరాడంబరంగా భద్రాద్రిలో స్వామివారి కల్యాణం

vimala p
నేడు శ్రీరామ నవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగి ఉండేవి. వాడవాడనా ఉండే రామాలయాలు ఉదయం నుంచే భక్తులతో కితకితలాడేవి. కానీ కరోనా మహమ్మారి కారణంగా సందడి

పుణే శాస్త్రవేత్తలు ముందడుగు.. తొలిసారి కరోనా ఫొటోలు రూపకల్పన

vimala p
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పుణే శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఇమేజింగ్‌ ద్వారా భారత్‌లో తొలిసారి ఈ వైరస్‌ చిత్రాలను రూపొందించారు. ఈ

తన తండ్రి అంత్యక్రియలకు వస్తానంటున్న అమృత!

vimala p
ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రిని కడసారిగా చూడాలని కుమార్తె అమృత పేర్కొంది. అందుకు