telugu navyamedia

terrarist attack

ప్రభుత్వ బలహీనత వల్లే దేశంలో ఉగ్రవాదం: కేఏ పాల్

ఉగ్రదాడి పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ స్పందించారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బలహీనత వల్లే దేశంలో ఉగ్రవాదం పెరుగుతుందన్నారు.