తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్
టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్గానే పరిగణించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. వీడియో కాన్ఫరెన్స్