ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమవారం) విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఇటీవలే పదోతరగతి పరీక్షలు