తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం
సెకండ్ వేవ్ లో ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. దాంతో కరోనా కర్ఫ్యూ ఆంక్షలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత
లాక్డౌన్ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే
ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా జేసి వర్గమే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తోందని అయన మండిపడ్డారు. ఆగ్రహంతో జేసీ ప్రభాకర్