తిరుమలలోబీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయం
గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురం. అసలు గోపురం విశిష్టత ఏమిటి ? ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు. గర్భగుడి
పూజ అనేది మనసుతో చేసే వ్యాయామం. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని… చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మనవాళ్లు
కష్టాలను గట్టేక్కించాలని మనం గుళ్లు, గోపురాలకు వెళతాం. గుళ్లో ఉన్న దేవుడిని మొక్కి… మన బాధలు చెప్పుకుంటాం. అలాగే.. దేవుడి హుండీలో డబ్బులు లేక కానుకలు వేస్తాం.
ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అలసత్వం వలనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, దీనిపై దేవాలయాలపై దాడుల విషయంపై ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసారు దుండగులు. బస్టాండ్ లోని నర్సరీ వద్ద ఉన్న
రాజస్థాన్లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను