మహారాష్ర్టలో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ 107 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ ను జయించింది. వృద్ధురాలితో
తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 920 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం కేసుల
కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ షాక్ ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మూడు నెలల విద్యుత్ వినియోగాన్ని
లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూలను మాత్రం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లోని
హైదరాబాద్నగరంలో ని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నానికి
తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడం తెలిసిందే. మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ రఘునందన్ పై అత్యాచార ఆరోపణలు చేసింది.