telugu navyamedia

telugu tech news updates

ఆ డజను మెయిల్స్ .. జోలికి వెళ్ళవద్దు..

vimala p
విపరీతంగా ఇంటర్నెల్ వాడకం అనేది పెరిగిపోయిన నేపథ్యంలో దాడులు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతూ వస్తున్నాయి. సైబర్ క్రిమినెల్స్ ఈ ఇంటర్నెట్ సాయంతో అనేక చోరీలను చేస్తున్నారు.

ఆన్ లైన్ టోకరా.. విమానంలో కారంటూ .. లక్షల కు టోపీ…

vimala p
ఆన్ లైన్ కొనుగోళ్లు వచ్చాక ఏది నిజమైనదో, ఏది సరైనదో తేల్చుకోవడం మహా కష్టం అయిపోయింది. దీనికి తోడు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఒకపక్క

మొబైల్ ద్వారా నగదు లావాదేవీలు చేసే సంస్థలకు .. ఆర్బీఐ వడ్డన..! తప్పించుకున్న గూగుల్.. !

vimala p
భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ఫోన్‌పేతో సహా నిబంధనలు ఉల్లంఘించిన ఐదు ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (పీపీఐ) సంస్థలకు జరిమానా విధించినట్టు ప్రకటించింది. జరిమానా పడిన వాటిలో

భారీగా తగ్గిన .. ఒప్పో తన ఎ3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ధరలు .. 3వేలు ..

vimala p
ఒప్పో సంస్థ ఎ3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ధరను భారీగా తగ్గించింది. రూ.3వేల మేర డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీని తో ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్ ఇప్పుడు రూ.10,990కి

5జి .. టీవీ లు కూడా వచ్చేస్తున్నాయి..

vimala p
నిన్న మొన్న భారత్ లో కి 5జి మొబైల్స్ వస్తే, తాజాగా 5జి టీవీలు కూడా రాబోతున్నాయి. ఇప్పటికే చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ

మీ .. పాస్ వార్డ్ తో .. తిప్పలు..మీకే .. !

vimala p
సాధారణంగా హ్యాకర్లు ఏ అకౌంట్‌ను హ్యాక్‌ చేయడానికైనా అనేక పద్ధతులు పాటిస్తారు. మొదట మీ పేరు, తదితర ప్రాథమిక అంశాలను పరిశీలించి.. ఊహించి పాస్‌వర్డ్‌లను టైప్‌ చేసి

5జి స్మార్ట్ మొబైల్స్ .. అందుబాటులోకి ..

vimala p
ఈ వారం నుంచి మూడు వేర్వేరు చైనీస్ ఫోన్ మేకర్స్ నుండి, స్విస్ లో మూడు 5G స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాయి. వాటిలో

చంద్రయాన్-2 కి .. ఇస్రో సిద్ధం..

vimala p
అన్నట్టుగానే మరో అద్భుత ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. సిద్ధమయ్యింది. జులై 9-16 తేదీల మధ్య చంద్రయన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ అయ్యింది. చంద్రయాన్-2

భారత్ లో … విడుదలైన .. ఒప్పో ఎ1కె .. అందుబాటు ధరలతో..

vimala p
ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ1కె ను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.8490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను

ప్లాస్టిక్ స్ట్రా తో సమస్యలు.. ఎకో స్ట్రాలు.. వినియోగం పెరగాలి..!

vimala p
ప్రపంచంలోని సముద్ర వ్యర్థాల్లో 80 శాతం మైదాన ప్రాంతం నుంచి చేరుతున్నవేనని తెలిపారు. ఇందులో 80 నుంచి 90 శాతం వ్యర్థాలు ప్లాస్టిక్ రూపంలో ఉంటున్నవేనని, ఇందులో

ఇన్‌స్టాగ్రామ్‌ను .. ఇలా వాడాలి అంటున్న .. చింపాంజీ.. !

vimala p
మనుషులను త్వరగా అనుకరించే జీవులలో చింపాంజీలు, గొరిల్లాలు చెప్పవచ్చు. మనం ఏదైనా నేర్పితే అచ్చు మనలాగే ఆ జంతువులు చేసి చూపించగలవు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ

కేబుల్, డీటీహెచ్ ల.. స్థానంలో కొత్త టెక్నాలజీ.. ఓటీటీ..

vimala p
టెక్నాలజీ అంటేనే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరి అలాంటి టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవటం కూడా అవసరం. లేదంటే, వెనకబడిపోయినట్టే. దీనిలో ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే, కొత్త