న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సవాళ్లను ఎదుర్కొంటుందని అందరూ అనుకున్నారు. అయితే వార్ వన్సైడ్ అయిపోయింది. ఇప్పటికే మూడు టీ20ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న భారత్..
మరో రెండు నెలల్లో చైనాలో జరగాల్సిన పలు అంతర్జాతీయ స్థాయి కీడ్రా కార్యక్రమాలను నిర్వాహకులు వాయిదా వేస్తున్నారు. మార్చి నెలలో నాన్జింగ్లో జరిగే వరల్డ్ ఇండోర్ చాంపియన్షిప్ను
న్యూజిలాండ్ గత ఏడు నెలల్లో మూడుసార్లు సూపర్ ఓవర్కు వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ మూడింటిలోనూ ఆ జట్టు ఓటమిపాలవటం కొసమెరుపు. ఇంకా విచిత్రమేమంటే ఆ
మార్చి 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్ను మరింతగా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాక ఈ కొత్త సీజన్లో సరికొత్త రూల్స్ను అమలు చేయనున్నారు.
భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్కు వీడిన తర్వాత కామెంటరీపై ఉన్న ఇష్టంతో వ్యాఖ్యాతగా మారానని అన్నాడు. హిందీలో వ్యాఖ్యాతగా మారడానికి ఎంతో శ్రమించానని, దాని
న్యూజీలాండ్ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టీ20లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్తో
పాకిస్తాన్లో సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్లో తాము కూడా ఆడేందుకు సిద్ధంగా లేమని పాకిస్తాన్
సామాజిక మాధ్యమాలు లింక్డ్ ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిండర్ ఛాలెంజ్ లో ఐసీసీ కూడా పాల్గొంది. వివిధ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్లో పాల్గొంటూ తమ ఫొటోలను అభిమానులతో
తెలంగాణ టెన్పిన్ సంఘం ఆధ్వర్యంలో ఇనార్బిట్ మాల్ వేదికగా జరిగిన బౌలింగ్ చాంపియన్షిప్లో కిరణ్, జ్యోతి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో కిరణ్, నరేశ్… మహిళల కేటగిరీలో
టీమిండియా హిట్మ్యాన్ రోహిత్శర్మ న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో సూపర్ మ్యాన్గా మారాడు. లక్ష్య ఛేదనలో నిరాశ పర్చిన అతడు అంతకుముందు కివీస్ బ్యాటింగ్లో ఫీల్డర్గా కనువిందు