దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. హాజరుకానున్నాడు. కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోనీ జార్ఖండ్ స్టేడియం
తైక్వాండో చాంపియన్షిప్ బాలుర టైటిల్ను హర్ష గిరీష్ కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన అండర్-17 విభాగంలో 78 కేజీల విభాగంలో హర్ష గిరీష్కు స్వర్ణం లభించింది.
పీకేఎల్ ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించాయి. సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44-38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్కు షాకిచి్చంది. ఈ మ్యాచ్లో
భారత్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్లో ఖాతాలో మూడో విజయం అందుకుంది. ఆ్రస్టేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా 5-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్
క్రికెట్ బాద్షా సచిన్ అంటేనే క్రికెట్… ఈ మాట ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. వారందరికీ ఓ శుభవార్త. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్
భారత షట్లర్ సాయి ప్రణీత్ డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. గంగూలీకి ముందు 1954-56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
భారత కెప్టెన్ విరాట్కోహ్లీని గౌతం గంభీర్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ కెప్టెన్ సాహసించని నిర్ణయాలను కోహ్లీ తేలిగ్గా తీసుకుంటాడని కొనియాడాడు. ఓడిపోతామనే భయం లేకుండా బరిలోకి దిగడమే
భారత బౌలర్లు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో చెలరేగుతున్నారు. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టును మరోసారి దెబ్బతీశారు. భోజన విరామం తర్వాత
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. పర్యాటక జట్టు ఫాలోఆన్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ మొదలైన రెండో బంతికే ఇషాంత్ శర్మ టీమిండియాకు
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టులో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో 275 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అంతకుముందు భారత్ శుక్రవారం 601/5 వద్ద తొలి