telugu navyamedia

Telugu News updatess

ఏపీలో తుగ్లక్ పాలనే.. ఆరెస్సెస్ పత్రిక .. కేంద్ర జోక్యం అవసరమంటూ..

vimala p
ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆరెస్సెస్ పత్రిక ప్రచురించిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తుగ్లక్‌

సోమవారం నుంచి కశ్మీర్‌లో మొబైల్‌ సేవలు!

vimala p
ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో మొబైల్‌ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 69 రోజుల తర్వాత కేంద్రం

ఆర్టీసీ బస్సులో సైకో బీభత్సం.. లేడీ కండక్టర్‌తో పాటు ఇద్దరిపై దాడి

vimala p
ఆర్టీసీ బస్సులో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. లేడీ కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై సైకో కత్తితో దాడి చేశాడు. దీంతో సైకోను ప్రయాణికులంతా కలిసి చితకబాది

ఈ నెల 9న మోదీ తిరుమలకు రాక

vimala p
దేశ ప్రధానిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ నెల 9న తొలిసారి తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం

vimala p
కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డా అని కిషన్ రెడ్డి చేసినట్టుగా వస్తున్న కథనాలపై

కర్ణాటకలో అత్యధిక స్ధానాలను గెలుచుకున్నాం: మోదీ

vimala p
కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని

నేడు నంద్యాలలో.. ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు ..

vimala p
నేడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం

అవెంజర్స్ .. బంపర్ హిట్.. మరి వాళ్ళ రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా..

vimala p
అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రంలోని ఎమోషనల్ కంటెంట్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాను విజయపథం వైపు నడిపిస్తున్నాయి. ఈ

శ్రీకాకులంలో .. నాటుబాంబులు .. ఏడుగురు మృతి…

vimala p
ఎన్నికల లెక్కింపు దగ్గర పడుతుంది. ఆ రోజుకు ఎటువంటి గొడవలు జరుగకుండా ఈసీ అనునిత్యం శాంతిభద్రతలపై ఒక కన్ను వేసే ఉంచుతుంది. అయినా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల

అప్పుడే శ్రామిక దినోత్సవం సంపూర్ణం: ఆర్కే రోజా

vimala p
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగిన రోజు శ్రామిక దినోత్సవం సంపూర్ణం అవుతుందని వైసీపీ నేత ఆర్కే రోజా తెలిపారు.సోషల్ మీడియా లో ఆమే ఈరోజు కార్మికులందరికీ