ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారని ఆరెస్సెస్ పత్రిక ప్రచురించిన కధనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుగ్లక్
ఆర్టికల్ 370 రద్దు అనంతరం పరిస్థితులను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కశ్మీర్లో మొబైల్ సేవలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 69 రోజుల తర్వాత కేంద్రం
దేశ ప్రధానిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ నెల 9న తొలిసారి తిరుమలకు రానున్నారు. ఈ నేపథ్యంలో మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్
కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డా అని కిషన్ రెడ్డి చేసినట్టుగా వస్తున్న కథనాలపై
కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని
నేడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం
అవెంజర్స్: ఎండ్గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నది. ఈ చిత్రంలోని ఎమోషనల్ కంటెంట్, హృదయానికి హత్తుకునే సన్నివేశాలు సినిమాను విజయపథం వైపు నడిపిస్తున్నాయి. ఈ
ఎన్నికల లెక్కింపు దగ్గర పడుతుంది. ఆ రోజుకు ఎటువంటి గొడవలు జరుగకుండా ఈసీ అనునిత్యం శాంతిభద్రతలపై ఒక కన్ను వేసే ఉంచుతుంది. అయినా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల