కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట
దేశంలో చలానాల మోత మోగిపోతుంది. నిజంగా కట్టేవాళ్ళు ఉంటె, దేశ ఆర్థిక స్థితి మరో ఏడాదిలోగానే బాగుపడుతుంది.. అన్న రీతిలో భారీగా బాదేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు. వాహనదారులు
తిరుమలలో శ్రీవారి దర్శనం 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు 30 నిమిషాల్లో ఉచిత దర్శనం చేయించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇందుకు ఉదయం 10
దేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో తిరుమల నుంచి తిరుపతికి ఘాట్రోడ్డు సహా ఎన్నో రిజర్వాయర్లు, డ్యాంలు రూపుదిద్దుకున్నాయి. నేడు ఆయన 159వ జయంతి ఇంజనీర్ల దినంగా మారిపోయింది.
2021 లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో ఉద్దండులుగా ఉన్న రాజకీయ నాయకులు అమ్మ జయలలిత, కరుణానిధిలు కాలం చేశారు. ఈ ఇద్దరు లేకపోవడంతో తమిళనాడు
మేషం : పనుల్లో ప్రతిష్ఠంభన. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. వృషభం :
మొబైల్స్ తయారీ కంపనీ జియోనీ అత్యాధునిక సాంకేతికతో ఓ నూతన స్మార్ట్వాచ్ను భారత్లో విడుదల చేసింది. స్మార్ట్లైఫ్ పేరిట ఇందులో 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్,
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా నియామాకాల్లో జీసీలకు కోటా కల్పించాలని గవర్నర్ కు
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో
తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకొచ్చే డబ్బులన్నీ