యూనివర్సిటీలకు వీలయినంత త్వరలో వీసీలు వస్తారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చర్లమండలం రేగుంటలో నెల రోజుల పసికందు తండ్రి చేతిలోనే హతమైంది. చర్ల మండలం రేగుంటకు చెందిన
ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ జగన్ సర్కార్ పై విమర్శనాస్తాలు సంధించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమం పై ప్రచారం తన ప్రచారాన్ని సోషల్ మీడియాలో మరింత
రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మద్యం షాపులను తగ్గించామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు.
ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక
ఏపీ సీఎం జగన్ పై నటుడు, ప్రజా ఉద్యమకారుడు ఆర్. నారాయాణ మూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయమని అన్నారు. “మార్కెట్లో
తిరుపతిలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. జియో ఫోన్ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు.
హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో కేవలం ఒక