telugu navyamedia

Telugu News Updates

యూనివర్సిటీలకు త్వరలో వీసీలు: మంత్రి సబిత

vimala p
యూనివర్సిటీలకు వీలయినంత త్వరలో వీసీలు వస్తారని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ

భద్రాద్రి జిల్లాలో దారుణం.. తండ్రి చేతిలో పసికందు హతం

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చర్లమండలం రేగుంటలో నెల రోజుల పసికందు తండ్రి చేతిలోనే హతమైంది. చర్ల మండలం రేగుంటకు చెందిన

ఉదయం నుంచే లిక్కర్ క్యూ!

vimala p
ఉదయం నుంచే లిక్కర్ క్యూ! నేటి నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఉదయం 11 గంటల

ఇద్దరు సీఎం లు మాట్లాడింది బ్రాండ్ల గురించే!:పంచుమర్తి అనురాధ

vimala p
ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ జగన్ సర్కార్ పై విమర్శనాస్తాలు సంధించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ

సేవ్ నల్లమల ఉద్యమం పై పవన్ విస్తృత ప్రచారం

vimala p
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమం పై ప్రచారం తన ప్రచారాన్ని సోషల్ మీడియాలో మరింత

రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్మకాలు: మంత్రి నారాయణస్వామి

vimala p
రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం మద్యం షాపులను తగ్గించామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. నేటి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు.

ఇసుక కొరత పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

vimala p
ఏపీ సీఎం జగన్ స్పందన కార్యక్రమంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక

సీఎం జగన్ నిర్ణయం.. అభినందనీయం: ఆర్‌. నారాయాణ మూర్తి

vimala p
ఏపీ సీఎం జగన్ పై నటుడు, ప్రజా ఉద్యమకారుడు ఆర్‌. నారాయాణ మూర్తి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయమని అన్నారు. “మార్కెట్‌లో

జీవనోపాధి లేక పేదలు ఇబ్బందులు: జగన్ కు చంద్రబాబు లేఖ

vimala p
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో జీవనోపాధి లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం

తిరుపతిలో అగ్ని ప్రమాదం.. పరుగులుతీసిన స్థానికులు

vimala p
తిరుపతిలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్న బజారు వీధిలోని లలితా మెడికల్ స్టోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో

రిలయన్స్ జియో దసరా ఆఫర్.. రూ.699కే జియో ఫోన్..!

vimala p
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు.

హిందూ దేవాలయాల పట్ల చులకన భావం: కన్నా ఫైర్

vimala p
హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో కేవలం ఒక