హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణ సమయంలో వినోదం కోసం జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అవినీతి కారణంగా పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామాబాద్ లో అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన
అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్సెంటర్ షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి48 ద్వారా రాడార్ ఇమేజింగ్
బీజేపీ లోక్సభలో పౌరసత్వ సవరణ బిల్లు ను పాస్ చేసుకుంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్ ఒవైసీ
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార ఘటనపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో కొత్త
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రజలకు విక్రయించే కిలో
భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్సభలో నిన్న వాడివేడి చర్చజరిగింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించినా అర్ధరాత్రి బిల్లుకు ఆమోదముద్ర పడింది. బిల్లుపై చర్చ