telugu navyamedia

Telugu News Updates

మెట్రో రైల్లో జీ5 యాప్‌ ద్వారా సేవలు..

vimala p
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రయాణ సమయంలో వినోదం కోసం జీ5 మొబైల్ అప్లికేషన్ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది: ఇమ్రాన్ ఖాన్

vimala p
అవినీతి కారణంగా పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామాబాద్ లో అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు!

vimala p
అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్

శ్రీహరికోట : … సి48 ప్రయోగం .. నేడే..

vimala p
ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి48 ద్వారా రాడార్‌ ఇమేజింగ్‌

రాశిఫలాలు : .. ఆర్థికస్థితి సామాన్యం.. వినోదయాత్రలు…

vimala p
మేషం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి, తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే పని ఒత్తిడి

పెరిగిపోతున్న .. పెట్రో ధరలు..

vimala p
గత నెల రోజులుగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.86 వద్దకు చేరగా, డీజిల్ ధర

గట్టెక్కేసిన .. పౌరసత్వ సవరణ బిల్లు ..

vimala p
బీజేపీ లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ను పాస్ చేసుకుంది. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందంటూ బిల్లును కాంగ్రెస్‌ తీవ్రంగా వ్యతిరేకించగా.. సభలోనే బిల్లు ప్రతుల్ని అసదుద్దీన్‌ ఒవైసీ

2000వేల నోట్లు రద్దు చేయబడ్డాయా .. దాచుకున్నవన్నీ పారేయాల్సిందేనా..!

vimala p
2016లో నోట్ల రద్దు తరువాత ఇప్పటికి కూడా ఆ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను రద్దు చేసే

సీఎం జగన్ ప్రకటన పై విజయశాంతి హర్షం

vimala p
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార ఘటనపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో కొత్త

ఇది దున్నపోతు ప్రభుత్వం: చంద్రబాబు

vimala p
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ధ్వజమెత్తారు. ఉల్లిపాయల కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రజలకు విక్రయించే కిలో

ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకం కాదు: అమిత్ షా

vimala p
భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభలో నిన్న వాడివేడి చర్చజరిగింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించినా అర్ధరాత్రి బిల్లుకు ఆమోదముద్ర పడింది. బిల్లుపై చర్చ

పవన్ దీక్షకు తరలి రావాలి.. నాదెండ్ల మనోహర్ పిలుపు

vimala p
రైతులకు బాసటగా నిలిచేందుకు ఈ నెల 12న కాకినాడలో నిరాహారదీక్ష చేపడతానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన