తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి.
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం
ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ప్రతి రోజు ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం కరోనాపై
వరుస ఓటములు చివిచూస్తున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ
తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశంపై తెలంగాణ ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రితో
త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. స్వామి తల్లి అలివేలు మంగ(85) కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె
రాజకీయ పార్టీలు సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. తుగ్లక్ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు. జగన్ ఆలోచనలన్నీ నేరపూరితంగా
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలవరం నియోజకవర్గంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.