telugu navyamedia

Telugu News Updates

వీఆర్వోలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి జగదీష్‌రెడ్డి

vimala p
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ బిల్లు ప్రకారం తెలంగాణలో వీఆర్వో పదవులు రద్దవుతాయి.

కొత్త రెవెన్యూ చట్టంతో పేద రైతులకు ఒరిగేదేమీ లేదు: కోదండరాం

vimala p
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం

కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్!

vimala p
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ ఫోన్లతో తో టెలికాం రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. తాజాగా ఎయిర్‌టెన్ సంస్థ కూడా తమ వినియోగదారుల కోసం

అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన రాహుల్

vimala p
ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే ప్రతి రోజు ఎక్కువగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం కరోనాపై

మాణికం ఠాగూర్ నియామకంపై పొన్నం హర్షం

vimala p
వరుస ఓటములు చివిచూస్తున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ

ఏపీ రవాణా శాఖ మంత్రితో సమావేశం లేదు: మంత్రి పువ్వాడ

vimala p
తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశంపై తెలంగాణ ఆర్టీసీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రితో

త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం

vimala p
త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామికి మాతృవియోగం కలిగింది. స్వామి త‌ల్లి అలివేలు మంగ(85) క‌న్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న సీఎం జగన్

vimala p
ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈసారి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి

రాజకీయ పార్టీలు సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలి: మంత్రి బొత్స

vimala p
రాజకీయ పార్టీలు సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో  తాజా పరిణామాలపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో

అంతర్వేది ఘటనపై స్వామీజీలు మాట్లాడొద్దు: మంత్రి వెల్లంపల్లి

vimala p
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు.

నేరపూరితంగా జగన్ ఆలోచనలు: యనమల

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. తుగ్లక్ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు. జగన్ ఆలోచనలన్నీ నేరపూరితంగా

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై చంద్రబాబు ఫైర్

vimala p
పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలవరం నియోజకవర్గంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.