దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సమావేశాలను కేంద్రం నిలిపివేసింది. కరోనాపై సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని
లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో 57 రోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిన్న రోడ్డేక్కాయి. కరోనా భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. ప్రయాణికులు లేక బస్సులు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్ను ప్రగతి భవన్లోకి ఎలా రానిచ్చారు? అని కాంగ్రెస్ నేత
బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ద్వారా రూపుదిద్దుకుంటున్న ‘అన్ సెన్సార్డ్ సీజన్-2’ వెబ్ సిరీస్ ట్రైలర్
ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి విమర్శలు గుప్పించారు. లిఫ్ట్ ప్రాజెక్టుల పేరిట కమీషన్ల కోసమే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు.పోతిరెడ్డిపాడుపై వీరోచిత