telugu navyamedia

Telugu News Updates

గాడ్సే దేశభక్తుడని నాగబాబు ట్వీట్.. ఘాటుగా స్పందించిన విజయశాంతి!

vimala p
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే ‘నిజమైన దేశ భక్తుడు’ అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ

పెరుగుతున్న కరోనా కేసులు..మీడియా సమావేశాలు నిలిపివేత!

vimala p
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మీడియా సమావేశాలను కేంద్రం నిలిపివేసింది. కరోనాపై సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని

ప్రయాణికులు లేక బస్సులు వెలవెల!

vimala p
లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో 57 రోజుల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిన్న రోడ్డేక్కాయి. కరోనా భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. ప్రయాణికులు లేక బస్సులు

ఏపీలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ!

vimala p
ఏపీ ప్రభుత్వం 16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు ఐఏఎస్ అధికారులకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాలకు సంబంధించి అదనపు బాధ్యతలు

కేసీఆర్, జగన్ కూర్చొనే పోతిరెడ్డిపాడు పనులకు జీవో: కోమటిరెడ్డి ఫైర్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌ను ప్రగతి భవన్‌లోకి ఎలా రానిచ్చారు? అని కాంగ్రెస్ నేత

భారీ ఆఫర్‌ కు నో చెప్పిన అనసూయ!

vimala p
యాంకర్ అనసూయ టీవీ షోలతోపాటు సినీ పరిశ్రమలో కూడా ఈ మధ్య ఫుల్ బిజీగా ఉంటోంది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాగాజా అనసూయకు సంబంధించి

ఏక్తా కపూర్ క్షమాపణలు చెప్పాలి: రాజాసింగ్ డిమాండ్

vimala p
బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ద్వారా రూపుదిద్దుకుంటున్న ‘అన్ సెన్సార్డ్ సీజన్-2’ వెబ్ సిరీస్ ట్రైలర్

బోనీ కపూర్ వద్ద పనిచేసే యువకుడికి కరోనా!

vimala p
ముంబయి మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లోనూ కరోనా కలకలం రేగింది. బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే యువకుడికి కరోనా

ఈ నెల 21న నిరసనలు చేపట్టాలి.. పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

vimala p
ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని టీడీపీ అధినేత చంద్రబాబు  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి

లిఫ్ట్ ప్రాజెక్టుల కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు: రేవంత్‌రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. లిఫ్ట్ ప్రాజెక్టుల పేరిట కమీషన్ల కోసమే కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.పోతిరెడ్డిపాడుపై వీరోచిత

వృద్ధులను వేధించేందుకు సీఐడీ పోలీసులు: పంచుమర్తి అనురాధ

vimala p
వృద్ధులను వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం సీఐడీ పోలీసులను వాడుతున్నారని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా వేధిస్తున్నారని అన్నారు. సోషల్

ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్

vimala p
ఈ విద్యాసంవత్సరం  ఆగష్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు-