రోజుకో టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది, అలాగే దానిని వినియోగించుకునేవారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతూ వస్తుంది. అయితే ఆయా టెక్నాలిజీని విచిత్రంగా, ఎవరు అనుకోని విధంగా ఉపయోగించుకునే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ పదవికి పోచారాన్ని ప్రతిపాదించారు. ఆయనతో నేడు నామినేషన్ దాఖలు చేయించారు. ఇక డిప్యూటీ స్పీకర్ గా రేఖానాయక్ నామినేషన్ దాఖలు చేశారు.
ఎన్నికల సందర్భంగా అనేక తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం, కానీ మందుబాబులకు అనుకూలంగా తీర్పులు వెలువరించేట్టుగా ప్రభుత్వాలు చేయడం ఈ దేశంలో ఇంకో స్థాయి గొప్ప పరిణామం. బార్లలో
మేనేజ్ మెంట్ విద్య అందించే విద్యాసంస్థలలో అగ్రగామిగా ఉన్న ఎక్స్.ఎల్.ఆర్.ఐ అమరావతిలో తన శాఖను ఏర్పాటు చేస్తుంది. దీనికి ఏపీసీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అమరావతిలో క్సవియర్
వాతావరణ కాలుష్యం వద్దు అంటూనే మరోపక్క అలా చేసేవారివద్ద జరిమానా పేరుమీద నగదు వసూలు చేస్తున్నారు.. సదరు అధికారులు. అంటే కాలుష్యం ఇష్టానుసారంగా చేసుకోమని, అయితే దానికి
పొట్ట దగ్గరి కొవ్వు సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు. ఈ సమస్య అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నది. దీనివల్ల హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయి.
నిద్ర లేవగానే టీ, కాఫీ లకు బదులుగా.. తాగాలనిపించినన్ని(దాదాపుగా అలా లీటర్) నీటిని తాగితే ఆరోగ్యం అంటున్నారు వైద్యులు. దీనివలన ఉదయాన్నే శరీరానికి కావాల్సిన నీటిలో ఎక్కువ