ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు జనసేన రెండో జాబితా విడుదల చేసింది. 32 మందితో కూడిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన సోదరుడు వైఎస్ ప్రతాప్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యను సీబీఐతో
భారత్, పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై దాడి తర్వాత అణ్వాయుధాలు తరలించేందుకు ప్రయత్నించిందా? ఈ క్రమంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ప్రమాదానికి గురైందా? ఈ ప్రశ్నలకు అవుననే
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ చిక్కులు తొలగినట్టే ఉన్నాయి. ఈ విషయాన్ని నిన్న అర్ధరాత్రి వర్మ స్వయంగా ట్వీట్ చేశారు. “మా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు.
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం? అని
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. మనం అభివృద్ధి చెందితే తెలంగాణ ఎత్తిపోతుందని కేసీఆర్ భయమని విమర్శించారు. అందుకే మనల్ని దెబ్బతీసి,
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జాబితాలో పేర్లు లేని అభ్యర్థుల్లో