telugu navyamedia

Telugu News Updates

నెలలోపే అధికారంలోకి.. జిత్తులమారి నక్కను నమ్మొద్దు.. : జగన్

vimala p
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్, విశాఖపట్టణం జిల్లాలోని నర్సీపట్నం లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన

32 మందితో జనసేన రెండో జాబితా విడుదల

vimala p
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు జనసేన రెండో జాబితా విడుదల చేసింది. 32 మందితో కూడిన జాబితాను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం అర్థరాత్రి విడుదల

వివేకా హత్యపై మాకు ఎవరిపై అనుమానాలు లేవు… : ప్రతాపరెడ్డి.వైఎస్

vimala p
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన సోదరుడు వైఎస్ ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఎవరిపైనా అనుమానాల్లేవని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యను సీబీఐతో

పాక్ అణ్వాయుధాలతో .. దాడికి సిద్ధం అవుతుందా.. !

vimala p
భారత్, పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై దాడి తర్వాత అణ్వాయుధాలు తరలించేందుకు ప్రయత్నించిందా? ఈ క్రమంలో అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వాడే క్షిపణి ప్రమాదానికి గురైందా? ఈ ప్రశ్నలకు అవుననే

సెన్సార్ కష్టాలు గట్టెక్కాను.. వర్మ !

vimala p
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు సెన్సార్ చిక్కులు తొలగినట్టే ఉన్నాయి. ఈ విషయాన్ని నిన్న అర్ధరాత్రి వర్మ స్వయంగా ట్వీట్ చేశారు. “మా

అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ: వైఎస్ జగన్

vimala p
వైసీపీ అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం బస్టాండ్

జగన్‌ను గెలిపిస్తే కేసీఆర్ కాళ్లు మొక్కుతారు: చంద్రబాబు

vimala p
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌, వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆదివారం విశాఖ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో

హత్యకు గల కారణాలు జగన్ కు తెలుసు: టీడీపీ నేత వర్ల

vimala p
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్యను రాజకీయం చేయడం సిగ్గుమాలిన

నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు: మంత్రి ఎర్రబెల్లి

vimala p
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..నమ్మక ద్రోహానికి ప్రతిరూపం చంద్రబాబు అని దుయ్యబట్టారు.

పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి

vimala p
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం? అని

హైదరాబాద్ లో ఉన్న వారిని బెదిరిస్తున్నారు: చంద్రబాబు

vimala p
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు. మనం అభివృద్ధి చెందితే తెలంగాణ ఎత్తిపోతుందని కేసీఆర్ భయమని విమర్శించారు. అందుకే మనల్ని దెబ్బతీసి,

టికెట్ దక్కని అభ్యర్థుల్లో ఆగ్రహం..వైసీపీ ఆఫీస్ ధ్వంసం

vimala p
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జాబితాలో పేర్లు లేని అభ్యర్థుల్లో