మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన భార్య సౌభాగ్యమ్మ సోమవారం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వివేకా హత్య కేసులో సిట్ దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ
నగరి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా తన పేరిట రూ.7.38 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. ఇందులో స్థిరాస్తులు రూ.4,64,20,669 కాగా, చరాస్తుల
బాబాయ్ వివేకానందరెడ్డి హత్యలోటీడీపీ నేతల ప్రమేయం ఉందని వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డికి కానీ, టీడీపీ నేతలకు కానీ
జనసన అధినేత వపన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శల వర్షం కురిపించారు.సోమవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ డైరెక్టర్ చెప్పినట్టుగానే నటుడు
డాక్టర్ వింజమూరి అనసూయాదేవి రెండు రోజుల క్రితం అమెరికా లోని వాషింగ్టన్ లో మృతి చెందారననే వార్త సంగీత ప్రియులను కలసివేసింది. ఈరోజు ఆమె అంత్యక్రియలు అమెరికాలో జరుగుతాయి. తెలుగునాట
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ వివేక్ పెద్దపల్లి లోక్సభ నుంచి బీజేపీ నుంచి బరిలోకి దిగుతారని
ఎన్నికల సందర్భంగా ప్రచారంలో అపశృతులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఓ పార్టీకి చెందిన
ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కాలి చిటికెన వేలుకు ఆపరేషన్ చేసిన మరుసటి రోజే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఆసుపత్రి వర్గాలు మృతదేహాన్ని గుట్టుగా గాంధీ
ఏపీలో అసమర్థ ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో ఉంటున్న వారిని వేధింపులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని సీఎం మండిపడ్డారు. జగన్