భారత్- చైనా మధ్య నెలకొన్న వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాను భారత ప్రజలతో పాటు చైనా ప్రజలనూ ఇష్టపడతానని తెలిపారు. ప్రజలు
కరోనా వైరస్ ఎఫెక్ట్తో అంతా ఆన్లైన్ మయం అయిపోయింది. ఇప్పటికే వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించాయి. కొన్ని స్కూళ్లు ఆన్లైన్ పాఠాలు
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. గత ఐదు
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నపథ్యంలో రోజురోజుకు రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. కరోనా కేసుల సంఖ్య 10,00,000 మార్కును దాటడం పట్ల రాహుల్ ఆందోళన వ్యక్తం
కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు పున: ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి పాక్షికంగా
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచానికి అందించే సత్తా ఇండియాకే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా
విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో ఉన్న గోశాల నుంచి 50 ఆవులు మాయమైనట్టు కథనాలు రావడంతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. గోశాలకు
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి తగిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ విషయంపై ప్రభుత్వం