telugu navyamedia

Telugu News Updates

భారత ప్రజలతో పాటు చైనా ప్రజలనూ ఇష్టపడతాను: ట్రంప్

vimala p
భారత్- చైనా మధ్య నెలకొన్న వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాను భారత ప్రజలతో పాటు చైనా ప్రజలనూ ఇష్టపడతానని తెలిపారు. ప్రజలు

పిల్లల పోస్టింగుల‌పై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: సీపీ సజ్జనార్

vimala p
క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో అంతా ఆన్‌లైన్ మ‌యం అయిపోయింది. ఇప్పటికే వివిధ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ సదుపాయాన్ని కల్పించాయి. కొన్ని స్కూళ్లు ఆన్‌లైన్ పాఠాలు

హైదరాబాద్‌ కలెక్టర్‌ కు కరోనా

vimala p
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. గత ఐదు

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్.. కంటైన్‌మెంట్‌ జోన్ల పెంపు

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నపథ్యంలో రోజురోజుకు రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో

కొవిడ్‌పై కేంద్రం తీరు సరిగా లేదు: రాహుల్

vimala p
దేశంలో  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు.  కరోనా కేసుల సంఖ్య 10,00,000 మార్కును దాటడం పట్ల రాహుల్ ఆందోళన వ్యక్తం

నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

vimala p
కరోనా కారణంగా దాదాపు నాలుగు నెలలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు నేడు పున: ప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి పాక్షికంగా

వ్యాక్సిన్ సిద్ధమైతే భారత్ ప్రపంచానికి అందిస్తోంది: బిల్ గేట్స్

vimala p
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ సిద్ధమైతే ప్రపంచానికి అందించే సత్తా ఇండియాకే ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా

వరవరరావుకు కరోనా పాజిటివ్

vimala p
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు ఓ కుట్ర కేసులో ముంబయి తలోజా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను ప్రభుత్వం

గోవుల తరలింపుపై మంత్రి వెల్లంపల్లి వివరణ

vimala p
విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలో ఉన్న గోశాల నుంచి 50 ఆవులు మాయమైనట్టు కథనాలు రావడంతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. గోశాలకు

అచ్చెన్న బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు లో విచారణ

vimala p
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది.

ఏపీలో పోస్టుగ్రాడ్యుయేట్లకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ..!

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్

పదవీవిరమణ వయోపరిమితిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

vimala p
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి తగిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ విషయంపై ప్రభుత్వం