తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆర్బీఐ
సినీ నటుడు శివాజీ టీవీ9 షేర్ల వివాదానికి సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను
ఈసారి ప్రపంచకప్ కు వర్షం అనేక సార్లు అడ్డంకిగా మారుతుంది. ఇప్పటికే వర్షం కారణంగా అనేక మ్యాచ్ లు రద్దయ్యాయి. నిన్న కూడా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్
కేంద్రం భారత సైనిక సామర్థ్యాలను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మరో కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది. అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదర్కొనేందుకు అధునాతన ఆయుధ వ్యవస్థను, సాంకేతికను
నేడు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుతో కార్మిక సంఘాల ఐకాస నేతల చర్చలు సానుకూలంగా ముగిశాయి. కార్మికుల 26 సమస్యల్ని పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఐకాస నేతలు తెలిపారు.
ఏన్ఐఏ కోర్టు, ప్రియురాలు కోసం ఫ్లైట్ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు కఠినమైన శిక్ష ను విధిస్తు తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్
కళ అనేది దేవుడు ఇచ్చిన వరం.. అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. ప్రస్తుతం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు డ్యాన్స్ మాస్టార్లుగా మారి జీవనం కొనసాగిస్తున్నారు. కొరియోగ్రఫర్లుగా
నేడు రాష్ట్ర విద్యాశాఖ 2019-20 విద్యా సంవత్సరానికిగాను అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 232