ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…రోజుకు 17 వేల వరకు
హైద్రాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు నగర వ్యాప్తంగా
దళితులను అణగతొక్కాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. దళితుడైన
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా
కరోనా వైరస్ బాధితులకు హైదరాబాద్ ఫార్మా కంపెనీ శుభవార్త చెప్పింది. కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్న వారి కోసం హెటిరో డ్రగ్స్ ట్యాబ్లెట్లను విడుదల చేసింది.
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊపందుకుంది.ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు
భారత్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక 36 రాఫెల్ యుద్ధవిమానాల్లో ఐదు భారత్కు చేరాయి. దీంతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. అంబాలా
కరోనా వైద్యాన్ని నిరాకరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలను తీసుకుంటామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఆళ్ల