telugu navyamedia

Telugu News Updates

రాజ్‌భవన్‌లో 15 మందికి కరోనా..అప్రమత్తమైన అధికారులు!

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

రాజస్థాన్ సీఎం గెహ్లాట్‌ ప్రతిపాదన మళ్లీ తిరస్కరణ!

vimala p
రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నెల

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు: మంత్రి ఈటల

vimala p
అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ…రోజుకు 17 వేల వరకు

ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యత: కేటీఆర్‌

vimala p
హైద్రాబాద్ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలంగాణ మంత్రి కె. తారక రామారావు అన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు నగర వ్యాప్తంగా

దళితులను అణగతొక్కాలని ప్రభుత్వం కుట్ర: చినరాజప్ప

vimala p
దళితులను అణగతొక్కాలని జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. దళితుడైన

ఏపీలో కరోనా విలయతాండవం..ఒక్కరోజే 10వేల కేసులు

vimala p
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా

తనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో తెలియట్లేదు: ట్రంప్

vimala p
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైట్‌ హౌస్‌లో ఆయన మాట్లాడుతూ… తానంటే ఎవరికీ ఇష్టం లేదని అన్నారు. తమ దేశ అంటు

కరోనాకు ట్యాబ్లెట్లను విడుదల చేసిన హెటిరో!

vimala p
కరోనా వైరస్ బాధితులకు హైదరాబాద్ ఫార్మా కంపెనీ శుభవార్త చెప్పింది. కరోనా లక్షణాలు స్వల్ప స్థాయిలో ఉన్న వారి కోసం హెటిరో డ్రగ్స్ ట్యాబ్లెట్లను విడుదల చేసింది.

వైఎస్‌ వివేకా హత్య కేసులో ఊపందుకొన్న సీబీఐ విచారణ

vimala p
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఊపందుకుంది.ఈ రోజు పులివెందులకు చెందిన వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్ రెడ్డికి సన్నిహితుడు

భారత్‌కు చేరిన రాఫెల్..శత్రు దేశాలకు రాజ్ నాథ్ వార్నింగ్

vimala p
భారత్ ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక 36 రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ఐదు భారత్‌కు చేరాయి. దీంతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. అంబాలా

ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు: మంత్రి ఆళ్ల నాని

vimala p
కరోనా వైద్యాన్ని నిరాకరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలను తీసుకుంటామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఆళ్ల

కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే ఆధారం: శరద్ పవార్

vimala p
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే ఆధారమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ