telugu navyamedia

Telugu News Updates

చంద్రబాబు నివాసంపై డ్రోన్ .. ఏపీ డీజీపీ వివరణ!

vimala p
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడం ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కుట్ర దాగుందంటూ టీడీపీ నేతలు ఉండవల్లిలో దార్నాకు

పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ విమర్శలు: బాబు మోహన్

vimala p
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని అన్నారు.

రెండు చోట్ల ఓటు ఉన్నవారికి చెక్.. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం!

vimala p
దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు నిమిత్తం దరఖాస్తు చేసుకునే

భారత ఆర్మీపై వివాదాస్పద పోస్ట్‌.. కశ్మీరీ విద్యార్థిని పై సుప్రీకోర్టులో పిటిషన్

vimala p
భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నేత, స్థానిక యువతి షెహ్లా రషీద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌

కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్‌: ఎంపీ సుమలత

vimala p
దేశంలో ఎక్కడా జరగని విధంగా కర్ణాటకలో సుమారు 300 మంది ఫోన్లను ట్యాప్‌ చేశారని మండ్య ఎంపీ సుమలత అంబరీష్‌ ఆరోపించారు. మండ్య తాలుకాలోని పణకనహళ్ళి గ్రామంలో

వినాయక విగ్రహం తయారీలో అపశృతి.. కుప్పకూలిన మంటపం

vimala p
వినాయక చవితి పండగ కోసం గణనాథుడి విగ్రహాలను వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ గణనాథుల ఏర్పాటుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో

తండ్రిని ముక్కలుగా నరికిన కిరాతక కొడుకు..

vimala p
ఓ కిరాతక కొడుకు మద్యానికి బానిసై కన్నతండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ బక్కెట్లు, బిందెలలో నిల్వచేసి పారిపోయాడు. ఈ

కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది: మమతా బెనర్జీ

vimala p
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిణామాల పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా కోల్

పాక్ తో ఇక చర్చలు లేవు.. తరువాతి లక్ష్యం ఆక్రమిత కశ్మీర్ స్వాధీనమే… : రాజ్ నాథ్ సింగ్

vimala p
జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వ నిర్ణయంతో పాక్ లోపల భీతితో ఉన్నప్పటికీ, పైకి బీరాలు పలుకుతుంది. అయినా ఇండియాను అంతర్జాతీయం దోషిగా చిత్రీకరించాలని చూస్తోంది. ఎన్ని రకాలుగా ఇండియాను

జూ.ఎన్టీఆర్ తో .. చంద్రబాబు రహస్య మంతనాలు…

vimala p
ఇటీవల ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత తాజా తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. చరిత్రలో లేని విధంగా ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ

హిమాచల్‌ ప్రదేశ్‌ : .. భారీ వరదల బీభత్సం.. 18 మృతి..

vimala p
దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతతో పలు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా వరద పోటెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది