టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడం ఉద్రిక్తలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కుట్ర దాగుందంటూ టీడీపీ నేతలు ఉండవల్లిలో దార్నాకు
పరిపాలించడం చేతకాకే… బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేత, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని అన్నారు.
దేశంలో రెండు, అంతకన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారికి చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు నిమిత్తం దరఖాస్తు చేసుకునే
భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నేత, స్థానిక యువతి షెహ్లా రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్
వినాయక చవితి పండగ కోసం గణనాథుడి విగ్రహాలను వివిధ రూపాల్లో తయారు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ గణనాథుల ఏర్పాటుకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో
ఓ కిరాతక కొడుకు మద్యానికి బానిసై కన్నతండ్రిని హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ బక్కెట్లు, బిందెలలో నిల్వచేసి పారిపోయాడు. ఈ
జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వ నిర్ణయంతో పాక్ లోపల భీతితో ఉన్నప్పటికీ, పైకి బీరాలు పలుకుతుంది. అయినా ఇండియాను అంతర్జాతీయం దోషిగా చిత్రీకరించాలని చూస్తోంది. ఎన్ని రకాలుగా ఇండియాను
దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతతో పలు రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా వరద పోటెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది