రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.దళితులపై ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని విమర్శించారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రగతిభవన్ ను ముట్టడించారు. పరీక్షలపై పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు
వంట గ్యాస్లిండర్ బుక్చేసిన తర్వాత డెలివరీ బాయ్ ఇంటికి సిలిండర్ తీసుకు వస్తాడు. అవసరమైతే ఇంట్లో కూడా పెట్టి వెళ్తాడు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో
కరోన వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్
హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్ఘాట్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది.
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి రెచ్చిపోయింది. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ హల్ చల్ చేసింది.
మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కేంద్ర హోంమంత్రి
మరో వారం రోజుల్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో శుభలేఖలు పంచి ఇంటికొచ్చిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో గతరాత్రి జరిగిన ఈ ఘటన