telugu navyamedia

Telugu News updaes

లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం

vimala p
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలంలో ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి: నక్కా ఆనంద్ బాబు

vimala p
రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.దళితులపై ఏపీలో జరుగుతున్న దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని విమర్శించారు.

ప్రగతిభవన్ ను ముట్టడికి ఎన్ఎస్ యూఐ యత్నం

vimala p
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ప్రగతిభవన్ ను ముట్టడించారు. పరీక్షలపై పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ

కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా

vimala p
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి

vimala p
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు మృతి చెందారు. జిల్లాలోని ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు

కరోనా ఎఫెక్ట్ .. ఇక వంట గ్యాస్‌ సిలిండర్‌ గేట్ డెలివరీ!

vimala p
వంట గ్యాస్‌లిండర్‌ బుక్‌చేసిన తర్వాత డెలివరీ బాయ్‌ ఇంటికి సిలిండర్‌ తీసుకు వస్తాడు. అవసరమైతే ఇంట్లో కూడా పెట్టి వెళ్తాడు. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో

ప్రపంచ వాణిజ్యం మూడోవంతు పడిపోతుంది: డబ్ల్యూటీవో

vimala p
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పలు కీలక విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో

భౌతిక దూరం పాటిస్తూ ఇళ్ల‌ల్లోనే ఉండాలి: కేంద్ర‌మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

vimala p
కరోన వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం అన్ని చర్య‌లు చేప‌డుతోంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్

హైద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

vimala p
హైద్రాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్మన్‌ఘాట్‌లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా చెట్టును ఢీ కొన్నది.

సీఏఏ సభలో రెచ్చిపోయిన యువతి.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు

vimala p
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి రెచ్చిపోయింది. పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ హల్ చల్ చేసింది.

అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ!

vimala p
మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు కేంద్ర హోంమంత్రి

వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం.. దారుణ హత్యకు గురైన యువతి

vimala p
మరో వారం రోజుల్లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో శుభలేఖలు పంచి ఇంటికొచ్చిన ఓ యువతి దారుణహత్యకు గురైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో గతరాత్రి జరిగిన ఈ ఘటన