కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 203 జీవోపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ
మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ రెండవసారి ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ మద్దతుతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు
ఆర్థిక మాంద్యంతో దేశాన్ని వెనక్కి నెట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. మంగళవారం గాంధీభవన్లో టీపీసీసీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎవరి పేరును ప్రస్తావించకుండా ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తన అవినీతి ఎలా బయటపడుతుందోనన్న టెన్షన్ తప్ప
ఆర్టికల్ 370 రద్దు ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్ కు కేంద్రం అక్టోబర్ 31ని రీఆర్గనైజేషన్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం
యురేనియం తవ్వకాల పై మాజీ మంత్రి అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో మీడియాతో ఆమె మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం
జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు తమకు లంచం ఇవ్వజూపారంటూ కొందరు జర్నలిస్టులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో ఒకటి కూడా బయటికొచ్చింది.
తెలంగాణ లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం