టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు.
కేంద్ర సహాయ మంత్రి కిషన్రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిధులు దారి మళ్లుతుంటే కిషన్రెడ్డి ఎందుకు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్
ఏపీ సీఎం జగన్ పై మాజీమంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది జగనేనని అన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వస్తామంటున్న పెద్ద కంపెనీలను
ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు మహిళల భద్రతపై చర్చ ఆసక్తికరంగా సాగింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్ గా మారాలని పేర్కొన్నారు. తెలంగాణలో
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరదల