telugu navyamedia

Telugu Nedws updates

బాబు అతిగా ఊహించుకున్నారు.. ఎవరూ పట్టించుకోలేదు: విజయసాయిరెడ్డి

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు.

నిధులు దారి మళ్లుతుంటే కిషన్‌రెడ్డి ఎందుకు సమీక్ష చేయట్లేదు: రేవంత్‌రెడ్డి

vimala p
కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిధులు దారి మళ్లుతుంటే కిషన్‌రెడ్డి ఎందుకు

దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి: హోం మంత్రి సుచరిత

vimala p
దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి జగన్

దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి.. బీజేపీకి కేజ్రీవాల్‌ సవాల్

vimala p
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌

రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి జగనే: లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై మాజీమంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ద్రోహం చేసింది జగనేనని అన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు వస్తామంటున్న పెద్ద కంపెనీలను

ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా

vimala p
ఏపీ అసెంబ్లీ లో ఈ రోజు మహిళల భద్రతపై చర్చ ఆసక్తికరంగా సాగింది. వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. రాష్ట్రం మహిళాంధ్రప్రదేశ్ గా మారాలని పేర్కొన్నారు. తెలంగాణలో

భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు.. ఇబ్బందుల్లో ప్రయాణీకులు

vimala p
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు, వరదల