ఏ రంగంలో అయినా పోటీ ఎక్కువగా ఉన్నమాట నిజమే. ఒకపక్క పోటీ తత్వానికి తగ్గట్టుగా కెరీర్ మలచుకుంటూ, మరో పక్క ప్రతికూల పరిస్థితులకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ,
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించి కడప జిల్లాలోని మూడు థియేటర్లలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఈ
‘మహానటి’ చిత్రం ఫేమ్ కీర్తి సురేశ్, భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ తరఫున ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఇదే సమయంలో
ప్రొడ్యూసర్ వెంకట్రామి రెడ్డి (75) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన విజయా–వాహినీ సంస్థల అధినేత, నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో
ఈ మధ్య కాలంలో మహేష్ సామాజిక నేపథ్యంలో సినిమాలు చేస్తూ అందరిని ఉత్తేజ పరుస్తున్నారు. ఆయన నటించిన శ్రీమంతుడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా
ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన
హీరోయిన్ శ్రీదేవి అర్ధాంతరంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 53 ఏళ్ల వయస్సులో 300 సినిమాలు చేసిన శ్రీదేవి ఇప్పటికీ సినిమాల రూపంలో మన కళ్ళ ముందు కదలాడుతూనే
బాలీవుడ్లో బయోపిక్ల హవా .. ఈ చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుండడంతో నిర్మాతలు, దర్శకులు వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 31న రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానాలకు ఉప ఎన్నికలు