స్టాండప్ కమెడియన్ మంజునాథ్ నాయుడు (36), భారత సంతతికి చెందిన వాడు, దుబాయ్లో మృతిచెందారు. లక్షలాది మంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శన ఇస్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు
‘మన్మథుడు 2’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున
హారర్ థ్రిల్లర్ చిత్రం ‘సిరివెన్నెల’ తో మరోసారి ప్రియమణి ప్రేక్షకులముందుకు వస్తుంది. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కమల్ బోరా, ఏఎన్బాషా, రామసీత నిర్మాతలుగా
దర్శకుడు శంకర్ విజువల్ వండర్తో ప్రేక్షకుల ను కట్టిపడేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్తో భారతీయుడు 2 సినిమా చేసేందుకు సన్నద్దమవుతున్నాడు. వచ్చే నెల నుండి
తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం తొలి రెండు సీజన్స్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని, మూడో సీజన్కి సిద్ధమైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నేటి నుండి
వెండితెరపై తనని చూసుకోవాలని గంపెడు ఆశతో నగరానికి వచ్చి.. చివరికి నేరస్తుడిగా మిగిలిన వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అవకాశాలు దొరకక కొందరు, సరైన అవకాశం రాలేదని
విధి నిర్వహణలో తీరికలేకుండా తలమునకలవడంతోనే పోలీసు ఉద్యోగం అనుకుంటారు అందరూ. అలాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కూడా ఒక పోలీసు అధికారిణిని మిసెస్ ఇండియా కిరీటం వరించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘మిషన్ మంగళ్’ ప్రచార కార్యక్రమాలతో భాగంగా చంద్రయాన్-2 బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన
టీడీపీ అధినేత చంద్రబాబు, గాయని స్మితను సర్ప్రైజ్ చేశారట. ఈ విషయాన్ని స్మిత సోషల్మీడియా ద్వారా తెలిపారు. తను గాయనిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ
పంక్చువాలిటీ గురించి చాలా జోకులు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం నిర్ణయించిన సమయానికి హాజరుకాకపోవడం మనవాళ్ల ప్రత్యేకత.. గంటలకు గంటలు లేటు చేసే