స్త్రీలు గర్భం గాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులే కాదు, మన పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకనే వారు
వర్షాకాలం సీజన్ ఆరంభంతోనే చాలా మందికి వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక ఇప్పటి నుంచే అలాంటి వారు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి.
ప్రాణాంతక నిఫా వైరస్ కేరళను మరోమారు వణికిస్తోంది. 23 ఏళ్ల ఓ విద్యార్థికి ఈ వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఎర్నాకుళం
ప్రభుత్వ యంత్రాంగం మృగశిరకార్తె సందర్భంగా జూన్ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన సోదరులు ఆస్తామా రోగులకు పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి అన్ని
అంతర్జాతీయం మీడియా దృష్టిని జిల్ కు చెందిన వాల్దిర్ సెగాటో ఆకర్షిస్తున్నాడు. సెగాటో ఓ బాడీబిల్డర్. అయితే, పెంచిన కండల పట్ల అతడికి సంతృప్తిలేదు. హాలీవుడ్ హీరో
మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ అందాలంటే.. అందుకు ఐరన్ ఎంతగానో అవసరం అవుతుంది. ఐరన్ సహాయంతో రక్తంలో ఉన్న ఆక్సిజన్ కణాలకు చేరవేయబడుతుంది.
పూర్వం ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే పలు పదార్థాలనే ఔషధాలను తయారు చేసుకుని సేవించేవారు. ఇప్పుడా పద్ధతి చాలా వరకు కనుమరుగయ్యిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ అప్పుడు వారు
ప్రస్తుతం ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు అనేక మంది పలు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. శీతల పానీయాలను తాగడం వాటిల్లో చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలోనే చాలా
అనారోగ్య సమస్య వస్తే.. దగ్గర్లోని మందుల షాపుకు వెళ్లడం.. మందులను కొని మింగడం.. ప్రస్తుతం అనేక మంది చేస్తున్న పని. డాక్టర్ వద్దకు వెళ్లకుండా, సొంత చికిత్స