రోజు ఆయా పనులు చేసుకోడానికి శరీరానికి తగిన శక్తి అవసరం. దానిని ఆహారం ద్వారా మాత్రమే అందించాలి అనుకుంటున్నాం.. కానీ నీరు, సూర్యకాంతి, పచ్చదనం.. లాంటివి కూడా
తులసిని పరమ పవిత్ర దేవతా స్వరూప మొక్కగా లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం భారతీయుల దైనందిన జీవన విధానంలోని శ్రేష్ఠమైన అత్యున్నతమైన సదాచారం. తులసిని సంపదకి,
సాంప్రదాయ ఆహారంలో గింజ జాతికి ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆ ఆహారాన్ని మించిన బలవర్దకమైనది మరొకటి ఉండదు. మాంసాహారం కూడా వీటిముందు దిగదుడుపే. అందులోను రోగులకు ఉన్న
సాధారణంగా ఆకుకూరలు అంటే అందరూ ఇష్టంగా తినరు. అందుకే చాలామంది వాటిని పక్కన పెట్టేస్తుంటారు. కనీసం కూరలో వేసిన కొత్తిమీర, కరివేపాకు కూడా తీసేసి తింటారు ఇంకొందరు.
జంక్ ఫుడ్ .. అంటే, పిజ్జాలు, బర్గర్లు, చక్కెర అధికంగా ఉండే కుకీస్, స్వీట్లు లను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ ఆహార పదార్థాలను ఎవరైనా ఇష్టంగానే
వాతావరణ మార్పులకు పెద్దలే అల్లాడిపోతుంటారు.. మరి పిల్లల సంగతి చెప్పాల్సిన పనేలేదు. అందుకే పిల్లల కోసం ప్రత్యేక ముందస్తు జాగర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి పెద్దల
ఈ కాలంలో పెరుగుతున్న కాలుష్యానికి అనుగుణంగా జుట్టు అనారోగ్యానికి గురి అవుతుంది. ఇందులో ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబడటం ఎక్కువమందిలో చూస్తున్నాము. జుట్టు మూలలలో
క్యాన్సర్ అనగానే వెన్నులో వణుకు వచ్చేంతగా భయబ్రాంతులకు గురికావటం జరుగుతుంది. ఎందుకంటె అది అంత ప్రాణాంతక వ్యాధి. ముందుగా తెలిస్తే సరి, లేదంటే మరణమే… అందుకే అదంటే