నేటి కాలంలో చాలామంది హిమోగ్లోబిన్ తగ్గిందని ఐరన్ టాబ్లెట్లు వాడుతుంటారు. రకరకాల మందులు, టానిక్లు వాడుతుంటారు. ఎంతసేపు ఈ మందులు వాడటమే మనకు తెలుసు. మనచుట్టూ ఉండే
ప్రాణాంతక కరోనా వైరస్ మరింత ముదిరింది, మృతుల సంఖ్య 213కు చేరింది. చైనాలోని దాదాపు అన్ని ప్రావిన్స్ల్లోనూ కరోనా వైరస్ జాడ లభించాయి. గురువారం నాటికి 9692
కరోనా వైరస్ ప్రస్తుతం భూగోళాన్ని చుట్టుముట్టింది. ఖండాలను దాటుకుంది. ఆసియా, దక్షిణ అమెరికా, ఐరోపా ఖండాల్లోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ కరోనా వైరస్ జాడ కనిపిస్తోంది.
గత కొద్ది రోజులుగా చైనీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘ కరోనా’ వైరస్ నగరానికి విస్తరించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. చైనాలో
తాజాగా కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు
ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని ఐదేండ్లలోపు వయసున్న వారందరికీ కలిపి మొత్తం 38 లక్షల మంది
రోజువారీ వస్తువులు ప్లాస్టిక్ ప్యాకింగ్ లోనే ఎక్కువగా ఉంటున్నాయి. తాగడం దగ్గర నుంచి తినడం వరకు అన్నీ కూడా ప్లాస్టిక్ వాటిల్లోనే తీసుకుంటుంటాం. ఆఫీసుల్లో, ఇంట్లో ఎక్కడ
ఖర్జూరం శరీరానికి తక్షణ శక్తినిచ్చే పండ్లలో ముందు వరసలో ఉంటుంది. ఖర్జూరాన్ని ‘ప్రోటీన్స్ పవర్ హౌస్’ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే.. ఇందులో అనేక రకాలైన పోషక
ఆరోగ్య నిపుణులు ఎవరైనా ఆహారం ఎలా తీసుకోవాలి అంటే, సాధారణంగా బి.ఎం.ఐ. ఇండెక్స్ ప్రకారం తీసుకోమంటారు. అయితే, బ్లడ్ గ్రూప్ ఆధారంగా డైట్ తీసుకోవడం కూడా ఆరోగ్యపరంగా
అరటి పండు అన్ని సీజన్స్ లో దొరుకుతుంది. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి సీజన్స్లోనూ దొరుకుతాయి. వాటిలో అరటిపండు